Chittoor Kodandarama Temple: చిత్తూరు కోదండరామాలయంలో ధనుర్మాస తిరుప్పావై పూజలు 2025 – వైకుంఠ ఏకాదశి, ఆండాళ్ కల్యాణం
చిత్తూరు కోదండ రామాలయం: ధనుర్మాస ఉత్సవాల షెడ్యూల్ 2025 -26
| తేదీలు | కార్యక్రమం | విశేషాలు |
|---|---|---|
| డిసెంబర్ 16 నుంచి 29 వరకు | ధనుర్మాస పూజలు | నిత్య కైంకర్యాలకు బదులు ప్రతి నిత్యం తిరుప్పావై పారాయణం నిర్వహిస్తారు. |
| డిసెంబర్ 30, 31 | వైకుంఠ ఏకాదశి వేడుకలు | వైకుంఠ ఏకాదశి మరియు గోపుర దర్శనం (ఉత్తర ద్వార దర్శనం). |
| జనవరి 1 | ఆంగ్ల సంవత్సరాది | ఆంగ్ల సంవత్సరాది వేడుకలు. |
| జనవరి 2 నుంచి 10 వరకు | ధనుర్మాస పూజలు | తిరుప్పావై పారాయణం కొనసాగింపు. |
| జనవరి 11 | గుడార వళ్లీ | - |
| జనవరి 12 | నమ్మాళ్వార్ సాత్తుమొర | - |
| జనవరి 13, 14 | సంక్రాంతి పూర్వ వేడుకలు | భోగి పండుగ, విరాట్టు ఉత్సవం, ఆండాళ్ తిరు కల్యాణం నిర్వహణ. |
| జనవరి 15 | సంక్రాంతి పండుగ | విశ్వరూప దర్శనం, సంక్రాంతి పండుగ, సీతారాముల కల్యాణం నిర్వహణ. |
ధనుర్మాస నిష్ఠ
ప్రధాన పూజ: ధనుర్మాసం సందర్భంగా (డిసెంబర్ 16, 2025 నుంచి జనవరి 15, 2026 వరకు), స్వామి వారి నిత్య కైంకర్యాలకు బదులు ప్రతి నిత్యం తిరుప్పావై పారాయణం నిర్వహిస్తారు.
Comments
Post a Comment