కర్నూలు మామిదాలపాడు గోదా గోకులం క్షేత్రంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు 2025 – జనవరి 25 వరకు వైభవం
కర్నూలు: గోదా గోకులం క్షేత్రం - ధనుర్మాస వ్రత మహోత్సవం (2025-26)
పర్యవేక్షణ: ఈ వ్రత మహోత్సవాలు త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామి పర్యవేక్షణలో కొనసాగుతాయి.
కాలం: డిసెంబర్ 16, 2025 (మంగళవారం) నుంచి జనవరి 25, 2026 వరకు.
నిత్య ఉదయం కార్యక్రమాలు (ధనుర్మాస పూజ)
| సమయం | కార్యక్రమం | వివరాలు |
|---|---|---|
| ఉదయం 4:30 గంటలకు | నిత్య ఆరాధన | శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథ స్వామి భోగమూర్తులు, గోదాకృష్ణులు, సాలగ్రామాలకు అభిషేకం. |
| 4:30 తర్వాత | పారాయణాలు | విష్ణు సహస్రనామ పారాయణ, గోవింద నామాలు పఠనం. |
| ఉదయం 5:00 గంటలకు | అలంకరణ | అలంకరణ మరియు తోమాల సేవ. |
| ఉదయం 5:20 గంటలకు | వేంచేపు | గోదా అమ్మవారిని ముఖ మండపంలో వేంచేపు చేయడం, అష్టోత్తర శతనామార్చన. |
| ఉదాయం 5:40 గంటలకు | సేవా కాళం | తిరుప్పావై గానం (గోదాదేవి పాశుర పఠనం). |
| ఉదయం 6:50 గంటలకు | ముగింపు | పాశుర విన్నపం, మాల మార్పిడి, తీర్థప్రసాదాల వితరణ. |
నిత్య సాయంత్రం కార్యక్రమాలు
| సమయం | కార్యక్రమం | వివరాలు |
|---|---|---|
| సాయంత్రం 5:00 గంటలకు | నిత్య ఆరాధన & నివేదన | - |
| సాయంత్రం | సాంస్కృతిక కార్యక్రమాలు | భజనలు మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు. |
| రాత్రి 8:00 గంటలకు | నిత్య పల్లకీ సేవ | - |
| విశేష రోజుల్లో | ప్రత్యేక సేవలు | ప్రత్యేక వాహన సేవలు ఏర్పాటు. |
Comments
Post a Comment